నవ్యాంధ్ర రాజధాని ఆమరావతిలోని వెలగపూడి సచివాలయం గణతంత్ర వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్ర విభజన తర్వాత వెలగపూడి జరగనున్న తొలి గణతంత్ర వేడుకలు కావడంతో ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. మంగళవారం సచివాలయంలోని 5 బ్లాకులను విద్యుత్ దీపాలతో భారీ ఎత్తున ఆలంకరించారు. సచివాలయ ప్రధాన ద్వారాలు సహా ఆన్ని భవనాలను విద్యుత్ కాంతులు ముంచెత్తాయి. సచివాలయం ఆవరణలోని పార్క్ కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.

 ap secretariat lighting 25012017 2

 ap secretariat lighting 25012017 3

 ap secretariat lighting 25012017 4

 ap secretariat lighting 25012017 5

 ap secretariat lighting 25012017 6

 ap secretariat lighting 25012017 7

Advertisements

Advertisements

Latest Articles

Most Read